టెక్కీ స్వాతి హత్య కేసు: రామ్కుమార్కి జ్యుడీషియల్ కస్టడీ
చెన్నై: ఇటీవల నుంగంబాక్కం రైల్వే స్టేషనులో జరిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో నిందితుడు రామ్కుమార్కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
ఈ కేసులో నిందితుడిని పోలీసులు తిరునెల్వేలిలో పట్టుకున్నారు. పోలీసులకు దొరకగానే రామ్కుమార్ గొంతు కోసుకోవడంతో పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు.

రామ్కుమార్ను సోమవారం తిరునెల్వేలి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో మెడికల్ బృందం, పోలీస్ ఎస్కార్ట్తో కోర్టుకు తీసుకెళ్లారు. న్యాయమూర్తి అతడికి 15రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. జూన్ 24న స్వాతి హత్య జరగగా.. జులై 1న నిందితుడిని అరెస్ట్ చేశారు.
More From
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications