పళనిస్వామికి ఎదురుదెబ్బ: విశ్వాసపరీక్షపై తేలుస్తామన్న సుప్రీం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామికి సుప్రీంకోర్టులు చుక్కెదురైంది. ఇటీవల తమిళ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో గట్టేక్కేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు పళనిస్వామిపై ఆరోపణలు వచ్చిన విషయం.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామికి సుప్రీంకోర్టులు చుక్కెదురైంది. ఇటీవల తమిళ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో గట్టేక్కేందుకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు పళనిస్వామిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వద్దకు వెళ్లడంతో ఉన్నత న్యాయస్థానం బుధవారం ఇచ్చిన తన తీర్పులో.. తమిళ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష తీరును పరిశీలిస్తామని స్పష్టం చేసింది. జయలలిత మరణాంతరం తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటు కోసం విశ్వాస పరీక్ష సమయంలో మాజీ సీఎం పన్నీరుసెల్వం, శశికళ, సీఎం పళనిస్వామి వర్గాలు నడిపన బేరసారాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 4కోట్లు ఇచ్చేందుకు కూడా శశికల సిద్ధపడినట్లు ప్రచారం సాగింది. కాగా, ఓ జాతీయ మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఈ వాస్తవాలు వెలుగుచూడటం గమనార్హం. విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ డబ్బుతోపాటు బంగారం కూడా పళనిస్వామి అందజేసినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications