బెంగళూరులో ఉబెర్ ట్యాక్సీ సర్వీసులు నిలిపేయండి: కమిషనర్
బెంగళూరు: బెంగళూరు నగరంలో ఉబెర్ షేర్ రైడ్ సేవలు నిలిపివేయాలని ట్రాఫిక్ కమిషనర్ అయ్యప్ప కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించి ట్యాక్సీసేవలు నిర్వహిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఉబెర్ సంస్థ షేర్ రైడ్ సేవలు కొనసాగిస్తున్నది. ఇటీవల షేర్ రైడ్ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. షేర్ రైడ్ సేవలు నిలిపివెయ్యడానికి ప్రభుత్వం ఫిబ్రవరి 3వ తేది శుక్రవారం డెడ్ లైన్ పెట్టింది. ఇదే విషయం బెంగళూరు నగర ట్రాఫిక్ కమిషనర్ అయ్యప్ప ట్యాక్సీ సేవల నిర్వహిస్తున్న కంపెనీలకు సమాచారం ఇచ్చారు.

తాము ప్రభుత్వ నియమాలు పాటించి షేర్ రైడ్ సేవలు నిర్వహిస్తున్నామని ఉబెర్ సంస్థ వ్యవస్థాపకుడు క్రిస్టియన్ ఫ్రీస్ అంటున్నారు. ఈ విషయంపై బెంగళూరు ట్రాఫిక్ కమిషనర్ అయ్యప్ప స్పందిస్తూ మీ సేవలు చట్టవ్యతిరేకం అని ప్రభుత్వం చెప్పడం లేదని అన్నారు.
అనేక కారణాల వలన షేర్ రైడ్ సేవలు నిలిపివేయాలని చెబుతున్నామని వివరించారు. అయితే ప్రభుత్వం తమ మీద ఇలా చర్యలు తీసుకుంటుందని, షేర్ రైడ్ సేవలు నిలిపి వేయాలని చెబుతున్నదని, మీ మద్దతు కావాలని ఉబెర్ సంస్థ ఆన్ లైన్ లో తన కస్టమర్ల నుంచి సంతకాలసేకరణ మొదలు పెట్టంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications