దిగ్భ్రాంతికి గురిచేసేలా: మహిళలపై కాంగ్రెస్ నేత వివాదస్పద కామెంట్స్!
శరీరం మలినంగా ఉన్నప్పుడు, చర్చిలు, మసీదులు, ఆలయాలకు వారు వెళ్లకపోవడమే మంచిదని కేరళ పీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేవిగా మారాయి.
త్రివేండ్రం: కేరళ కాంగ్రెస్కు తాత్కాళిక పీసీసీ చీఫ్గా నియమితులైన ఎంఎం హసన్.. పదవి చేపట్టిన వెంటనే మహిళలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనకు పట్టుబట్టి మరీ ఆ పదవి ఇప్పించుకున్న మాజీ సీఎం ఉమెన్ చాందీని సైతం తప్పుపట్టే పరిస్థితి తలెత్తింది.
మహిళల రుతుస్రావం అంశాన్ని ప్రస్తావిస్తూ ఎంఎం హసన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావం సమయంలో మహిళలు మలినంగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఆధ్యాత్మిక ఆలయ ప్రదేశాల్లోకి వారిని అనుమతించకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు.

మహిళలను రుతుస్రావం సమయంలో ఆలయాల్లోకి రానివ్వకూడదని, దీని వెనుక ఓ సైంటిఫిక్ కారణం కూడా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. దీనిని తప్పుగా వ్యాఖ్యానించకూడదని, రుతుస్రావం సమయంలో మహిళలు ఉపవాసం కూడా ఉండరాదని చెప్పారు. శరీరం మలినంగా ఉన్నప్పుడు, చర్చిలు, మసీదులు, ఆలయాలకు వారు వెళ్లకపోవడమే మంచిదని సలహా ఇచ్చారు. ఎంఎం హసన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేవిగా మారాయి.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications