ఉగ్రనిధులకు కట్టడి: యూఎన్ తీర్మానం
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్), ఆల్ ఖైయిదా వంటి ఉగ్రవాద సంస్థలకు వెలుతున్న నిధుల ప్రవాహాలను అడ్డుకోవాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం చేసింది. 15 సభ్య దేశాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.
ఉగ్రవాద సంస్థలకు నిధులు అందుతున్న పద్దతులు, తదితర అంశాలపై చర్చించారు. ప్రయివేటు సంస్థల ద్వారా ఉగ్ర నిధులు ప్రవాహం జరుగుతుందని దీనికి అంతర్జాతీయ సహకారంతోనే అడ్డుకట్ట వెయ్యాలని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానించింది.

పాకిస్థాన్ లో అమెరికా రాయబారిగా పని చేసిన రిచర్డ్ జీ ఒస్లోన్ మాట్లాడుతూ తాలిబన్ల పోరాటానికి పాకిస్థాన్ ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తుందని అన్నారు. భారత్, అఫ్ఘనిస్తాన్ దాడులకు పాక్ లోనే వ్యూహరచనలు చేస్తున్నారని, అయినా పాక్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు.
యుద్దం, హింసలు కారణంగా ఇళ్లు, ఊళ్లు, దేశాలు వదిలి నిర్వాసితులుగా, శరణార్థులుగా మారుతున్న వారి సంఖ్య ఏడాదికి ఆరు కోట్లు దాటిపోతుందని ఐక్యారాజ్య సమితి వెల్లడించింది. ప్రతి 122 మంది శరణార్థుల్లో ఒకరు నిర్వాసితుడిగానే, శరణార్థిగానో బతుకుతున్నారని తెలిపింది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications