ఏజెంట్ మోసం: ఉద్యోగం రాక మలేసియాలో అదిలాబాద్వాసి మృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ వ్యక్తి మలేషియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతని పేరు మలావత్ దేవ్ సింగ్. అతను ఉద్యోగం నిమిత్తం గత నెల మలేషియా వెళ్లారు.
ఏ ఏజెంట్ ద్వారా ఉద్యోగం కోసం అతను వెళ్లారు. ఏజెంట్ మోసం చేయడంతో అతనికి ఉద్యోగం రాలేదు. దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అతను మృతి చెందినట్లు తెలుగు ప్రవాసితుల సంఘం భారత హైకమిషనర్కు సమాచారం అందించింది. అతనిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

More From
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications