దగ్దమవుతోన్న ఆంధ్రజ్యోతి కార్యాలయం: ఎగసిపడుతోన్న మంటలు..
తొలుత కార్యాలయంలో ఉన్న పరికరాలతోనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది.
హైదరాబాద్: హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలో ఉన్న ఆంధ్రజ్యోతి కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదానికి స్పష్టమైన కారణాలేవి తెలియరానప్పటికీ.. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
కార్యాలయంలో మంటలు ఎగిసిపడటంతో.. ఉద్యోగులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మెట్లపై కూడా మంటలు వ్యాపించడంతో.. పక్క భవనాల మీద నుంచి కిందకు వచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు రెండు గంటల నుంచి ఫైరింజన్స్ తో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

తొలుత కార్యాలయంలో ఉన్న పరికరాలతోనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా.. దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయింది. ప్రస్తుతం నాలుగు ఫైరింజన్లు అక్కడ మంటలు ఆర్పే పనిలో ఉన్నాయి. లోపల చాలావరకు ఫైళ్లు కాలిపోయినట్లు తెలుస్తోంది.
లోపలికి వెళ్లి మంటలను ఆర్పే పరిస్థితి లేకపోవడంతో.. చుట్టుపక్కల భవనాల నుంచి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. భవనంలోని మూడు, నాలుగు అంతస్తులకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో సిబ్బంది ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే భవనం మాత్రం పూర్తిగా కాలిపోయే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications