కంచ అయిలయ్యపై చట్టపరమైన చర్యలు: నాయిని నర్సింహ్మరెడ్డి
వివాదాస్పద పుస్తక రచయిత కంచ అయిలయ్యపై ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తోందన్నారు నాయినిగురువారం నాడు హైద్రాబాద్లో మంత్రి నాయిని ఈ ప్రకటన చేశారు. హోంగార్డుల సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించిన నాయిని
హైదరాబాద్: వివాదాస్పద పుస్తక రచయిత ప్రోఫెసర్ కంచ అయిలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి చెప్పారు.
గురువారం హైద్రాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి మీడియాతో మాట్లాడారు.. కంచె ఐలయ్యపై కేసులు నమోదై ఉంటే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బతుకమ్మ చీరల వివాదంపై స్పందించిన ఆయన.. బతుకమ్మ చీరలపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష పార్టీల సర్పంచ్లు చీరలను తగులబెట్టిస్తున్నారని చెప్పారు. హోంగార్డుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి చెప్పారు.
హోంగార్డులు ఎవరూ కూడ ఆత్మహత్యలకు పాల్పడొద్దని కోరారు. కాగా, ఆర్య వైశ్యులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కంచె ఐలయ్య పుస్తకం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రదుమారం రేపింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications