చేదు నిజం: ప్రపంచ నిరక్షరాస్యుల్లో 35 శాతం భారత్లో, 34 శాతం తెలంగాణలో!
హైదరాబాద్ : అక్షరాస్యత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చుపెడుతూ ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నా అవి ఆశించిన ఫలితాలు మాత్రం ఇవ్వడం లేదు. తాజాగా యునెస్కో నివేదిక ఒక చేదు నిజం వెల్లడించింది.
ప్రపంచంలోని నిరక్షరాస్యుల్లో 35 శాతం మంది మన దేశంలోనే ఉన్నారని యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ నివేదిక చెబుతోంది. యునిసెఫ్ విడుదల చేసిన నిరక్షరాస్యుల జాబితాలో భారత్ లో 35 శాతం మంది నిరక్షరాస్యులున్నట్టు తేలింది.

దేశ వ్యాప్తంగా 35 శాతం నిరక్షరాస్యలు ఉంటే, ఒక్క తెలంగాణలోనే 34 శాతం మంది నిరక్షరాస్యులున్నారనేది షాక్ ఇచ్చే విషయమే. ఈ విషయాన్ని వయోజన విద్యా సంచాలకుడు బి.సుధాకర్ కూడా వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా 8,000 వయోజన విద్యాకేంద్రాలు ఉన్నప్పటికీ, రాత్రి బడుల్లో చదివేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆయన పేర్కొన్నారు.
ఈ విద్యా కేంద్రాలకు రాత్రిపూట వచ్చే వారి మనస్తత్వం కూడా విచిత్రంగా ఉంటోందని, తమ పిల్లలకు చదువు తప్పనిసరి అనే విషయాన్ని ఇప్పటికీ వారు గుర్తెరగడం లేదని, ఇక స్కూళ్లలో డ్రాపవుట్స్ ను తగ్గించే విషయంపై కూడా దృష్టిపెట్టామని ఆయన చెప్పారు.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications