మౌనదీక్షతో ప్రభుత్వంపై పోరుకు సిద్దమైన కోదండరాం
హైదరాబాద్ : గత కొన్నాళ్లుగా ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తూ వస్తోన్న తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం.. ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు దిగబోతున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ఇందిరాపార్కు వద్ద ఆయన మౌనదీక్ష చేయబోతున్నారు.
దీని గురించి మాట్లాడిన ఆయన ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ పనితీరుపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరిట టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ నిర్లక్ష్యంగా, నిరంకుశంగా ఉందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) ఇంతవరకు పూర్తి కాలేదని, అందువల్ల భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించి ప్రజల్లో చాలా అనుమానాలు నెలకొని ఉన్నాయన్న కోదండరాం.. భూసేకరణ ద్వారా సేకరించిన భూమిని ఇతర అవసరాల కోసం వినియోగిస్తారేమోనన్న అనుమానం ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఏదేమైనా మౌనదీక్ష ద్వారా ప్రభుత్వానికి మరోసారి జేఏసీ సెగ తగిలించబోతున్నారు కోదండరాం.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications