ఆస్ట్రేలియాలో తెలంగాణ టెక్కీ అనుమానాస్పద మృతి
నల్లగొండ: ఆస్ట్రేలియాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కోన ఆదినారాయణ రెడ్డి(33) అనే టెక్కీ ఆస్ట్రేలియాలో మరణించాడు.
ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న అతను ఉద్యోగ బాధ్యతల్లో భాగంంగా ఆరు నెలల కిందట సిడ్నీ కోన ఆదినారాయణ రెడ్డి సిడ్నీ వెళ్లాడు. కాగా, ఆదివారం సాయంత్రం మిర్యాలగూడలో ఉంటున్న భార్య శిరీషతో చివరిసారి ఆదినారాయణ మాట్లాడారు.

ఆ తర్వాత ఎవరు ఫోన్ చేసినా ప్రతిస్పందించలేదు. దాంతో అతను ఉంటున్న గదికి వెళ్లి చూడాలని మిత్రులను కుటుంబ సభ్యులు కోరారు. ఇంటికి వెళ్లిన మిత్రులకు ఆదినారాయణ శవమై కనిపించాడు.
భర్త మరణంతో భార్య శిరీష కన్నీరుమున్నీరవుతోంది. వారికి మూడేళ్ల వయస్సు గల ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. ఆదినారాయణ మృతదేహాన్ని తీసుకురావడానికి సహకరించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఆదినారాయణ రెడ్డి మరణానికి గల కారణాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications