బొమ్మ కోసం చిరు, కిరణ్ ఫైట్

గత ఎన్నికల్లో ఆరోగ్యశ్రీ, 108 సేవలు కాంగ్రెసు పార్టీకి కలిసి వచ్చాయి. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో 108 సేవలను చిరంజీవికి ఇచ్చే విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి ఓ షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది. 108 సేవల వాహనాలపై ఎవరి చిత్రం ఉండాలనే అంశంపైనే చిరంజీవికి, కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెసు నుంచి ముందుకు రావాలని, ఎన్నికల విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని చిరంజీవి కోరుకుంటున్నారు. అందుకే 108 సేవల వాహనంపై తన చిత్రాన్ని ముద్రించుకోవడం ద్వారా విశేష ప్రచారం లభిస్తుందని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ సేవలను తాను సొంతం చేసుకోవడానికి చిరంజీవి ప్రయత్నించడంలో ప్రధాన లక్ష్యం అదేనని చెబుతున్నారు. అయితే, తన ఫొటో ఉండాలని కిరణ్ కుమార్ రెడ్డి పట్టుబడుతున్నారట. ఈ విషయంలోనే ఇరువురి మధ్య సయోధ్య కుదరడం లేదని సమాచారం.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications