ప్రధానితో కాంగ్రెస్ సి.ఎం.ల భేటీ
న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్న దరిమిలా దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సి.ఎం.లు సోమవారం ప్రధాని వాజ్పేయిని కలిసి తమ రాష్ట్రాలో నెలకొన్న కరవు పరిస్థితినివివరించారు. కరవు రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రులు ప్రధానినికోరారు. మా రాష్ట్రాల కరవు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాలను పంపాల్సిందిగా కూడా వారుకోరారు.
More From
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications