వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానితో కాంగ్రెస్‌ సి.ఎం.ల భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్న దరిమిలా దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సి.ఎం.లు సోమవారం ప్రధాని వాజ్‌పేయిని కలిసి తమ రాష్ట్రాలో నెలకొన్న కరవు పరిస్థితినివివరించారు. కరవు రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రులు ప్రధానినికోరారు. మా రాష్ట్రాల కరవు పరిస్థితులను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందాలను పంపాల్సిందిగా కూడా వారుకోరారు.

ఇదిలా వుండగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై కేంద్ర సవతి తల్లిప్రేమచూపుతున్నదనే విమర్శలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అజిత్‌ సింగ్‌ త్రోసిపుచ్చారు. గత ఏడాది కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌, ఛత్తీస్‌ ఘడ్‌కే ఎక్కువ నిధులు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X