నిలదీస్తునే ఉంటా: పవన్

అది అందుకున్న పవన్...నాకు వ్యక్తిగతంగా ఏ తెలుగుదేశం నాయకుడిపైనా, కాంగ్రెస్ నాయకుడిపైనా కోపం లేదు. మీరు తప్పులు చేస్తూనే ఉంటూ.. మమ్మల్ని వేలెత్తి చూపొద్దంటే ఊరుకునేది లేదు. తప్పులను వేలెత్తి చూపి ఎలుగెత్తి చాటకపోతే మేమొచ్చి ప్రయోజనమేంటి? ఇంతమంది జనాన్ని మోసం చేసినట్టు కాదా' అంటూ ప్రశ్నించారు.
'వీళ్లంతా జనాన్ని నమ్మించి ఓట్లేయించుకున్నారు. దశాబ్దాల తరబడి అధికారం వెలగబెడుతునే ఉన్నారు. కోట్లు కొల్లగొట్టిన నాయకులంతా ప్రజలకిచ్చిన వాగ్దానాలను మాత్రం అటకెక్కించారు. జనానికిచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకూ నేను ప్రశ్నిస్తూనే ఉంటా. నిలదీస్తునే ఉంటా' అంటూ పవన్కళ్యాణ్ పేర్కొన్నారు.''కాంగ్రెస్ నాయకులంటే నాకు ఎప్పుడూ అభిమానమే. వాళ్లిచ్చిన 'ఇందిరమ్మ' ఇళ్లు రెండున్నరేళ్లకే కూలిపోతున్నాయి. అభివృద్ధి అంటే ఇదా. ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయోగపడుతోందా'' అంటూ ప్రశ్నించారు.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications