పెద్ద దర్గాలో రామ్ చరణ్ ప్రార్థనలు

మగధీర సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాపై రామ్ చరణ్ తేజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 1300కు పైగా ప్రింట్లతో ఈ సినిమా విడుదవులవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి ఒక పాటకు నృత్యం చేసినట్లు చెబుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు రెహ్మాన్, బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తదితరులు ఈ దర్గాను సందర్శించారు. రెహ్మాన్ తరుచుగా ఈ దర్గాకు వస్తుంటాడు.
More From
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications