ఆ పుకార్లు నమ్మద్దు : రోశయ్య
హైదరాబాద్ :వరద పరిస్థితిపై పుకార్లను నమ్మొద్దని ప్రజలకు ముఖ్యమంత్రి కె. రోశయ్య సూచించారు. ''ప్రభుత్వం ఏ విషయమూ దాయడానికి సిద్ధంగా లేదు. సత్యాన్ని కప్పిపుచ్చబోం. ఇదే సమయంలో పుకార్లు సృష్టించి భయాందోళనలు కలిగించడం మంచి పద్ధతి కాదు'' అని చెప్పారు.
అలాగే రాష్ట్రంలో వరద పరిస్థితి కొంత వరకు తగ్గుముఖం పట్టిందని, అయితే జూరాల, ప్రకాశం బ్యారేజీల వద్ద పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని రోశయ్య చెప్పారు. వరద పరిస్థితిపై ప్రభుత్వం ఎక్కడా ఏమీ దాయడం లేదని, కొంత మంది పుట్టిస్తున్న పుకార్లను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరాదని ఆయన విజ్ఞప్తి చేశారు.
More From
-
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై, బీఆర్ఎస్ లో చేరిక - కేసీఆర్ హామీతో..!? -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !!












Click it and Unblock the Notifications