కొండా సురేఖ సొంత జిల్లాకు రాక

దాదాపు 500 వాహనాలతో ర్యాలీగా తరలివస్తారు. జనగాం, స్టేషన్ ఘన్పూర్, మడికొండ తదితర ప్రాంతాల్లో సురేఖ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతారు. మడికొండలో కార్పొరేటర్ మర్రి జనార్దన్ పటేల్ స్వాగ తం పలుకుతారు. అక్కడి నుంచి సుబేదారిలోని డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి కొండా దంపతులు పూలమాలలు వేసి నివా ళులర్పించిన అనంతరం ప్రసంగిస్తారు. ఆ తర్వాత కొండా దంపతులు వంచన గిరికి బయలుదేరి వెళతారు. రాజీనామాకు దారి తీసిన కారణాలు, భవిష్యత్తు కార్యచరణను సురేఖ వెల్లడించనున్నట్లు కొండా వర్గీయులు భావిస్తున్నారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications