అదృశ్యమైన మహిళ కేసు మిస్టరీ

చంద్రలీల ఆత్మహత్య చేసుకున్నట్లు గత నెల 31న త్రీటౌన్ పోలీసులు కేసును మార్పుచేస్తూ నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మహిళ బంధువులు, దళిత సంఘాల నుంచి అనేక విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ జోక్యంతో ఈ కేసు అందరి దృష్టిని ఆకర్షించింది.
నగరంలోని కంబాలపేటలో నివసిస్తున్న చంద్రలీల అదృశ్యమైనట్లు ఆమె సోదరుడు అప్పన్న గత నెల 11న త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిని మహిళ అదృశ్యం కేసుగా అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న కారు డ్రైవర్ సాయి ఆమె అదృశ్యానికి కారణమని ఫిర్యాదులో పేర్కొనటమే కాకుండా దళిత సంఘాల సహకారంతో ఆమె బంధువులు ఆందోళనలు కూడా నిర్వహించారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద, అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాలు నిర్వహించారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications