15 రోజులు సెలవులు: ఆగని ఆందోళనలు

సెలవులు ప్రకటించినప్పటికీ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లోనే కాకుండా ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు సాగిస్తున్నారు. విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలుస్తూ తెలంగాణకు మద్దతివ్వాలని కోరుతున్నారు. వరంగల్ లో విద్యార్థులు మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటిని ముట్టడించారు. నల్లగొండలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇంటి వద్ద విద్యార్థులు ధర్నా చేశారు.
More From
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications