ఎసిబి వలలో కోట్లకు పడగలెత్తిన అధికారి

హైదరాబాదులోని ఎల్లారెడ్డిగుడాలో గల నాగేశ్వర రావు నివాసంలో ఎసిబి అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే, అనంతపురంలో కూడా సోదాలు సాగుతున్నాయి. నాగేశ్వరరావు స్వంత జిల్లా కృష్ణాలో కూడా ఎసిబి అధికారులు సోదాలు చేస్తున్నారు. నాగేశ్వరరావుకు 11 ప్లాట్లు, ఐదు ఇళ్లు ఉన్నట్లు సోదాల్లో తేలింది. రెండు షాపులు కూడా ఉన్నట్లు తేలింది. ఐదు కిలోల వెండి, బంగారం కూడా వెలుగు చూశాయి. బ్యాంకు లాకర్లను చూడాల్సి ఉందని ఎసిబి అధికారులంటున్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications