ద్రౌపది నవలపై విమర్శల వెల్లువ
వాచస్పతి, రాష్ట్రపతి పురస్కార్ గ్రహీత మధుర కృష్ణమూర్తి శాస్త్రి తనయుడు మధుర పాలశంకరశర్మ ప్రసంగిస్తూ ద్రౌపది నవల మన సంప్రదాయాలపై దాడి చేసేలా ఉందన్నారు. నవల నిషేధానికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐసీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలకి మాట్లాడుతూ యార్లగడ్డ తన అవార్డును తిరిగి ఇచ్చేయాలని, మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారగ్రహీత సీబీవీఆర్కే శర్మ మాట్లాడుతూ 'మార్మిక సిద్ధాం తానికి' అనుగుణంగా ద్రౌపది నవల రచించారన్నారు.
Comments
Story first published: Monday, March 8, 2010, 8:27 [IST]