రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

ఈ రోడ్డు ప్రమాదంలో లక్ష్మీకర్, వెంకటసుబ్బమ్మ, పెంచలయ్యలతో పాటు రామిరెడ్డి అనే బాలుడు అక్కడికక్కడే మరణించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. గాయపడిన వారిని రాజంపేట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications