రాష్ట్రం సూర్యచంద్రులున్నంత కాలం విడిపోదు: శైలజానాథ్

తెలుగువారి ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీకగా నవంబర్ 1వ తేదీని పరిగణిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా మరోసారి సమైక్య రాష్ట్రానికి పునరంకితమవుతామని ఆయన అన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవాలను బహిష్కరించాలనే పిలుపును ఆయన వ్యతిరేకించారు.
Comments
శైలజానాథ్ సీమాంధ్ర కాంగ్రెసు రాష్టావతరణ దినోత్సవం హైదరాబాద్ shailajanath seemandhra congress ap formation day hyderabad
Story first published: Monday, November 1, 2010, 12:30 [IST]