త్వరలో కేంద్రం తెలంగాణ ప్రకటిస్తుంది: వి హనుమంతరావు

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు గతంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారని, ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా మారారని గుర్తు చేశారు. సిపిఐ నేత నారాయణలో కూడా మార్పు వస్తుందన్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతుందన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్రంగా స్పందిస్తున్నారన్నారు. హోంమంత్రి చిదంబరం రెండో సమావేశం ఇవ్వాలో రేపో ఉంటుందన్నారు. ఒక్కో పార్టీనుండి ఒక్కరు అని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయని, ఆ విషయంలో కేంద్రం యోచిస్తుందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు ఉంటే కేంద్రంలో బలం మరింతగా ఉంటుందన్నారు. అభివృద్ధి కూడా బావుంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యం కేవలం ప్రత్యేక తెలంగాణ లక్ష్య సాధన కోసమే పుట్టింది కాబట్టి వారు ఏమైనా చేయవచ్చని, అయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ అని తెలంగాణలో పార్టీని నిలుపుకుంటూ ప్రజల అభీష్టం మేరకు వెళ్లవలసి ఉంటుందన్నారు. ఆయన అవిశ్వాసమే కాదు, ఆయన ఎజెండా కోసం ఏమైనా చేయవచ్చన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఆషామాషీగా రాలేదన్నారు. కిందిస్థాయినుండి ఒత్తిడులు వచ్చినందువల్లే వారు తెలంగాణపై డిమాండ్ చేస్తూ ఢిల్లీ వచ్చారన్నారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications