జగన్కు వస్తున్న స్పందన చూశారుగా: ఎమ్మెల్యే కొండా సురేఖ

ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో ఫీజు రీయింబర్స్మెంట్స్ నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇప్పటికే వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో సెక్యూరిటీని పెట్టి శాసనసభను నడిపించిన సందర్భాలు ఇప్పటి వరకు లేవన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. ఫీజులు చెల్లిస్తారా లేదా చెప్పండి. చెల్లించమని చెబితే విద్యార్థులు వారి పాట్లు వారు పడతారన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications