జగన్కు వస్తున్న స్పందన చూశారుగా: ఎమ్మెల్యే కొండా సురేఖ
ప్రభుత్వం నిధులు లేవనే సాకుతో ఫీజు రీయింబర్స్మెంట్స్ నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఇప్పటికే వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని గుర్తు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో సెక్యూరిటీని పెట్టి శాసనసభను నడిపించిన సందర్భాలు ఇప్పటి వరకు లేవన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందన్నారు. ఫీజులు చెల్లిస్తారా లేదా చెప్పండి. చెల్లించమని చెబితే విద్యార్థులు వారి పాట్లు వారు పడతారన్నారు.
Comments
కొండా సురేఖ వైయస్ జగన్ ఫీజు రీయింబర్స్మెంట్స్ సుప్రీంకోర్టు హైదరాబాద్ konda surekha ys jagan fee reimbursements supreme court hyderabad
English summary
Ex Minister Konda Surekha blamed CM Kiran Kumar Reddy government today at media point. She demanded government to release fee reimbursement soon. She said all students are supporting Jagan Fee Poru.
Story first published: Monday, February 21, 2011, 13:36 [IST]