అసెంబ్లీలో కాంగ్రెసు, టిఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్: పయ్యావుల కేశవ్

తెలుగుదేశం పార్టీకి చెందిన సీమాంధ్ర ఎమ్మెల్యేలు తెలంగాణ తీర్మానం ప్రవేశ పెడితే ఆయా పార్టీల ఎమ్మెల్యేల ఎటు మద్దతు ఇస్తారో బయట పడుతుందన్నారు. తెలంగాణకు చెందిన అన్ని పార్టీల శాసనసభ్యులు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారన్నారు. సమావేశాలు సజావుగా సాగటం లేదని సిపిఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సమావేశాలు మొక్కుబడిగా మాత్రమే సాగుతున్నాయన్నారు. సభ సజావుగా నడవక పోవడం వలన ప్రజాధనం వృథా చేస్తున్నారన్నారు. టిఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేస్తున్నట్టు తెలంగాణ సమస్యపై తీర్మానం ప్రవేశ పెడుతారా లేదా అని ప్రభుత్వం తేల్చుకోవాలన్నారు. తీర్మానం పెడితే పెడతానని చెప్పాలన్నారు. లేదంటే సభను అడ్డుకునే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications