డిఎల్ రాజీనామా చేయాలి, జగన్పై వేధింపులుంటే ఇలాగే: జగన్ వర్గం

జగన్పై వేధింపులు మానుకోవాలని సూచించారు. కాంగ్రెసు పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడినా జగన్ను ఏమి చేయలేక పోయాయని అన్నారు.
కాగా కాంగ్రెసు ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కడప జిల్లా మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి రాజీనామా చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. సొంత జిల్లాలో అభ్యర్థిని గెలిపించుకోలేని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు. కాంగ్రెసు అభ్యర్థులు ఓడిన చోట ఉన్న ఇంఛార్జులుగా ఉన్న మంత్రులు, జిల్లా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications