నిరుపేదలపై ఔషద ప్రయోగాలపై విచారణ: డిఎల్ రవీంద్రారెడ్డి

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బయో మెడికల్ వ్యర్థాలపై అజాగ్రత్తగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బయో మెడికల్ వ్యర్థాలను సమగ్రంగా డిస్పోజ్ చేసేందుకు జపాన్ కంపెనీతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బయో మెడికల్ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక టెండర్లు పిలిచినా ఇందులో అవకతవకలు చోటుచేసుకున్నాయని దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తున్నామని మంత్రి చెప్పారు. ఔషధ ప్రయోగాలపై కొన్ని చట్టాలున్నా అవి పకడ్బందీగా అమలు కావడం లేదని చెప్పారు
కాగా నిరుపేదలపై ఔషధ ప్రయోగాలకు నిరసనగా పిడుగురాళ్లలో సిపిఐ ర్యాలీ నిర్వహించింది. జంతువులపై చేయాల్సిన ప్రయోగాలను మనుషులపై చేస్తూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారని సిపిఐ నేతలు మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని కోరారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications