సత్యసాయి బాబా మృతికి సత్యజిత్ కారణం: ఆదికేశవులు నాయుడు

ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. యజుర్వేద మందిరం నుండి సొమ్ము మాయం కావడం వెనుక సత్యజిత్ హస్తం ఉండవచ్చున్న అనుమానం తనకు తలెత్తుతోందని ఆదికేశవులు నాయుడు అన్నారు. ఆ దిశలో కూడా ఆయనపై విచారణ చేయాలన్నారు. యజుర్ మందిరంలో చాలా ఆస్తులు ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications