ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన సాయి ట్రస్టు

ట్రస్టు ఆర్థిక వ్యవహారాలను, కార్యకలాపాలను, రెవెన్యూను, తాను నడిపే సంస్థల వివరాలను, రోజువారీ పనితీరును నివేదికలో పొందు పరిచారు. బ్యాంక్ ఖాతాల వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కల్పించిన రాయితీల వివరాలను, మినహాయింపులను కూడా నివేదికలో వివరించారు. ఈ నివేదికను ప్రభుత్వం పరిశీలించిన తర్వాత ట్రస్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే భక్తుల డిమాండును పరిగణనలోకి తీసుకుంటుంది. ట్రస్టు వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఏదైనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే విషయంపై కూడా ఆలోచన చేస్తుంది.
గత నాలుగు దశాబ్దాల కాలంలో ట్రస్టు వ్యవహారాల్లో మొదటి సారి ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ట్రస్టు సభ్యులపై అవినీతి, అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అనంతపురం పోలీసులు 35 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. ట్రస్టు సభ్యులు రత్నాకర్, శ్రీనివాసన్లను విచారించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications