గనుల అక్రమాలలో యెడ్డీ కొడుకు, అల్లుడు!

నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి ఇస్తానని చెప్పారు. లోకాయుక్త నివేదికలో ముఖ్యమంత్రి యడ్యూరప్ర సహా ఆయన కుమారుడు, అల్లుడి పేర్లు ఉన్నాయని చెప్పారు. గనుల అక్రమాల కారణంగా 18వేల కోట్ల నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. యడ్యూరప్ప ఆయన కుమారుడు సుమారు 20 కోట్లు తీసుకున్నట్లు ఓ విచారణలో తేలిందన్నారు. కాగా లోకాయుక్త హెగ్డే నివేదికపై కుమార స్వామి స్పందిస్తూ గనుల అక్రమాలలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications