గనుల అక్రమాలలో యెడ్డీ కొడుకు, అల్లుడు!

నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి ఇస్తానని చెప్పారు. లోకాయుక్త నివేదికలో ముఖ్యమంత్రి యడ్యూరప్ర సహా ఆయన కుమారుడు, అల్లుడి పేర్లు ఉన్నాయని చెప్పారు. గనుల అక్రమాల కారణంగా 18వేల కోట్ల నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. యడ్యూరప్ప ఆయన కుమారుడు సుమారు 20 కోట్లు తీసుకున్నట్లు ఓ విచారణలో తేలిందన్నారు. కాగా లోకాయుక్త హెగ్డే నివేదికపై కుమార స్వామి స్పందిస్తూ గనుల అక్రమాలలో తాను ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications