వైయస్ జగన్ సాక్షిపై పరువు నష్టం దావా: డిఎల్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పేరుతో తెలంగాణ నేతలు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి నెల్లూరులో అన్నారు. ఢిల్లీలోని ఎపి భవనంలో తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్వర్ రావు దళితుడిపై దాడి చేయడమే అందుకు మంచి నిదర్శనం అన్నారు. అలాంటి వారిని ప్రజలు ఎప్పుడూ క్షమించరని అన్నారు.












Click it and Unblock the Notifications