అందుకు చాలా బాధపడ్డాను: యడ్యూరప్ప

కాగా తన కుటుంబంతో కలిసి వారం రోజులు మారిషస్లో గడిపిన యెడ్యూరప్ప సోమవారం ఉదయం బెంగుళూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. యెడ్యూరప్ప రావడం కారణంగా లోకాయుక్త నివేదికను ప్రభుత్వానికి సమర్పించడానికి మార్గం సుగమం కానుంది. గనుల కుంభకోణంలో లోకాయుక్త తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో యడ్యూరప్ప రాజకీయ భవితవ్యంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications