కుమారుల అత్యాశే యడ్యూరప్ప కొంప ముంచింది

లోకాయుక్త నివేదిక ప్రకారం - బెంగుళూర్లోని అత్యంత విలువైన 1.20 ఎకరాల భూమిని డీనోటిఫై చేయాలని ఇద్దరు కుమారులు యడ్యూరప్పపై ఒత్తిడి తెచ్చారు. అసలు యజమానులకు అప్పగించడానికి ప్రభుత్వం 2004లో 17 లక్షలకు ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. ఆ భూమిని యడ్యూరప్ప కుమారులు 20 లక్షల రూపాయలకే తీసుకున్నారు. దాని మార్కెట్ విలువ 1.34 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ భూ లావాదేవీయే యడ్యూరప్ప గద్దె దిగడంలో ప్రధాన పాత్ర పోషించింది. మరి కొన్ని డీనోటిఫికేషన్ వ్యవహారాల్లో కూడా యడ్యూరప్ప కుమారుల పేర్లు వినిపిస్తున్నాయి. వాటికి సంబంధిచిన కేసులు అవినీతి నిరోధక కోర్టుల ముందు పెండింగులో ఉన్నాయి. మరో ప్రధాన ఆరోపణ - యడ్యూరప్ప సొంత పట్టణం షిమోగాలోని ప్రేరణ ఎడ్యుకేషన్ ట్రస్టు 2010లో సౌత్ వెస్ట్ మైనింగ్ కంపెనీ నుంచి 20 కోట్ల రూపాయల లంచం తీసుకుంది.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications