కేవలం ఆర్థికమే, సిబిఐ విచారణ అవసరం లేదు: ఎమ్మార్

ఎకరా భూమి రూపాయలు 22 కోట్లు ఉన్న సమయంలో రూ.5 వేలకే ఎమ్మార్ సంస్థ ఇతరులకు కేటాయించారని ఆరోపించారు. ఎలాంటి విల్లాలు కట్టకుండానే స్టైరిస్ కంపెనీకి మార్కెటింగ్ చేశారని అన్నారు. ఎపిఐఐసికి తెలియకుండా ఎమ్మార్ సంస్థ యాక్సిస్ బ్యాంకులో 150 కోట్ల రుణం తీసుకున్నదన్నారు. ఎమ్మార్, ఎపిఐఐసి మధ్య ఉన్న వివాదం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమేనని అందుకు సిబిఐ విచారణ అవసరం లేదని ఎమ్మార్ తరఫు న్యాయవాది వాదించారు. కాగా ఇరువురి వాదనల అనంతరం న్యాయమూర్తి కేసును మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications