కేవలం ఆర్థికమే, సిబిఐ విచారణ అవసరం లేదు: ఎమ్మార్

ఎకరా భూమి రూపాయలు 22 కోట్లు ఉన్న సమయంలో రూ.5 వేలకే ఎమ్మార్ సంస్థ ఇతరులకు కేటాయించారని ఆరోపించారు. ఎలాంటి విల్లాలు కట్టకుండానే స్టైరిస్ కంపెనీకి మార్కెటింగ్ చేశారని అన్నారు. ఎపిఐఐసికి తెలియకుండా ఎమ్మార్ సంస్థ యాక్సిస్ బ్యాంకులో 150 కోట్ల రుణం తీసుకున్నదన్నారు. ఎమ్మార్, ఎపిఐఐసి మధ్య ఉన్న వివాదం కేవలం ఆర్థిక పరమైనది మాత్రమేనని అందుకు సిబిఐ విచారణ అవసరం లేదని ఎమ్మార్ తరఫు న్యాయవాది వాదించారు. కాగా ఇరువురి వాదనల అనంతరం న్యాయమూర్తి కేసును మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేశారు.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications