హైకోర్టు ముందుకొస్తే మేం తగ్గుతాం: కోదండరామ్

విద్యార్థులు పరీక్షలకు సమాయత్తం కావడానికి సమయం కావాలన్నారు. 14ఎఫ్ రద్దు తెలంగాణ ఉద్యమ ఫలితమే అన్నారు. సకల జనుల సమ్మె వద్దనే వారు తెలంగాణ వ్యతిరేకులే అని ఆయన అన్నారు. అనివార్య పరిస్థితుల వల్లనే బందు అని చెప్పారు. ప్రజలు బందులో స్వచ్చంధంగా పాల్గొంటున్నారని అన్నారు. కాగా తెలుగుదేశం పార్టీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. తాము చిత్తశుద్ధితో తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే పదవుల కోసం అనడం సరికాదన్నారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications