హైకోర్టు ముందుకొస్తే మేం తగ్గుతాం: కోదండరామ్

విద్యార్థులు పరీక్షలకు సమాయత్తం కావడానికి సమయం కావాలన్నారు. 14ఎఫ్ రద్దు తెలంగాణ ఉద్యమ ఫలితమే అన్నారు. సకల జనుల సమ్మె వద్దనే వారు తెలంగాణ వ్యతిరేకులే అని ఆయన అన్నారు. అనివార్య పరిస్థితుల వల్లనే బందు అని చెప్పారు. ప్రజలు బందులో స్వచ్చంధంగా పాల్గొంటున్నారని అన్నారు. కాగా తెలుగుదేశం పార్టీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. తాము చిత్తశుద్ధితో తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే పదవుల కోసం అనడం సరికాదన్నారు.
More From
-
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త!












Click it and Unblock the Notifications