హైకోర్టు ముందుకొస్తే మేం తగ్గుతాం: కోదండరామ్
విద్యార్థులు పరీక్షలకు సమాయత్తం కావడానికి సమయం కావాలన్నారు. 14ఎఫ్ రద్దు తెలంగాణ ఉద్యమ ఫలితమే అన్నారు. సకల జనుల సమ్మె వద్దనే వారు తెలంగాణ వ్యతిరేకులే అని ఆయన అన్నారు. అనివార్య పరిస్థితుల వల్లనే బందు అని చెప్పారు. ప్రజలు బందులో స్వచ్చంధంగా పాల్గొంటున్నారని అన్నారు. కాగా తెలుగుదేశం పార్టీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. తాము చిత్తశుద్ధితో తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే పదవుల కోసం అనడం సరికాదన్నారు.
Comments
English summary
Telangana Political JAC chairman Kodandaram said today that they will ready to withdraw strikes and bandh if High Court respond on government failures.
Story first published: Wednesday, August 10, 2011, 14:20 [IST]