వైయస్సార్ విగ్రహంపై తెలంగాణవాదుల దాడి

కాగా సకల జనుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం హైదరాబాదులో అన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థులకు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ ముందు ముందు వాటిని పూడుస్తామని చెప్పారు. విధిలేకనే సమ్మెకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మాలని కోరారు. శాంతియుతంగా పోరాటం చేద్దామని కోరారు. నల్లగొండ జిల్లా కోదాడలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు చందర్ రావు ఇంటిని తెలంగాణవాదులు ముట్టడించారు. రాజీనామా చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు.
More From
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications