వైయస్సార్ విగ్రహంపై తెలంగాణవాదుల దాడి

కాగా సకల జనుల సమ్మెతో కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పదని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం హైదరాబాదులో అన్నారు. తెలంగాణ ఏర్పడే వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. విద్యార్థులకు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ ముందు ముందు వాటిని పూడుస్తామని చెప్పారు. విధిలేకనే సమ్మెకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మాలని కోరారు. శాంతియుతంగా పోరాటం చేద్దామని కోరారు. నల్లగొండ జిల్లా కోదాడలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు చందర్ రావు ఇంటిని తెలంగాణవాదులు ముట్టడించారు. రాజీనామా చేయాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications