మరోసారి మంత్రి వట్టి వసంతకుమార్ అసంతృప్తి

పింఛన్లనలో అవకతవకలు జరిగాయని, పాత బిల్లులు క్లియర్ కాలేదని ఆయన అన్నారు. వట్టి వసంతకుమార్కు సర్గిచెప్పడానికి ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. రచ్చబండలో వచ్చిన దరఖాస్తులకు పరిష్కారాలకు పొంతన లేదని మరో మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణవాదులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వట్టి వసంతకుమార్ అన్నారు. తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పోలవరం ప్రాజెక్టు విషయంసో కుమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.
విద్యార్థులు ఫీజులు, ట్యూషన్ ఫీజులు, ఫీజు రీయంబర్స్మెంట్ కోసం రేపటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. విద్యార్థులే దరఖాస్తు చేసుకోవాలని, విద్యా సంస్థలు దరఖాస్తు చేయకూడదని ఆయన అన్నారు.
More From
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications