గవర్నర్ను కలిసే యోచనలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు
ఈ నేపథ్యంలో వారు ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో వారు స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కూడా కలవాలని నిర్ణయించుకున్నారు. తమకు వచ్చిన నోటీసులపై మూకుమ్మడి వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తమను అనర్హులుగా ప్రకటించాలని వారు స్పీకర్కు మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు.
ys jagan konda surekha shobha nagi reddy ysr congress hyderabad వైయస్ జగన్ కొండా సురేఖ శోభా నాగి రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు హైదరాబాద్
English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy camp MLAs may meet governor Narasimhan on 26th of this month.
Story first published: Friday, December 23, 2011, 14:36 [IST]