గవర్నర్ను కలిసే యోచనలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు

ఈ నేపథ్యంలో వారు ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో వారు స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కూడా కలవాలని నిర్ణయించుకున్నారు. తమకు వచ్చిన నోటీసులపై మూకుమ్మడి వివరణ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తమను అనర్హులుగా ప్రకటించాలని వారు స్పీకర్కు మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు.












Click it and Unblock the Notifications