మళ్లీ స్వైన్ఫ్లూ కలకలం, హైదరాబాద్లో ఒకరి మృతి

కొద్ది నెలల క్రితం స్వైన్ ఫ్లూ వ్యాధి రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. స్వైన్ ఫ్లూ కారణంగా పలు జిల్లాలో కొందరు మృతి చెందారు. కాగా రాష్ట్రంలో మళ్లీ స్వైన్ ఫ్లూ మరణం నమోదు కావడంతో అధికారులు వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. వైద్య అధికారులతో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఈ విషయమై సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications