ఎమ్మెల్యే పదవికి జగన్ వర్గం పిల్లి సుభాష్ రాజీనామా

కాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ నియోజకవర్గాలకు నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ జగన్ వర్గం ఎమ్మెల్యేలు గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా నియోజకవర్గంలో తమ ప్రాధాన్యత తగ్గించేందుకు ఇతరులను ఇంచార్జులుగా నియమించడం పట్ల కూడా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయడం ఇది రెండోసారి. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరును సిబిఐ ఛార్జీషీట్లో పేర్కొన్నారంటూ మిగిలిన జగన్ ఎమ్మెల్యేలతో సహా రాజీనామా సమర్పించారు. ఆ తర్వాత అవిశ్వాసం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు వారిపై విచారణ కొనసాగుతోంది. ఈ సమయంలో జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో ఆయన ఒక్కరే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ప్రత్యేకంగా నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో వివక్ష చూపిస్తుండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కోలేకనే ఆయన రాజీనామా చేశారంటున్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications