నిందలేసి నన్ను బాధపెట్టడం సరికాదు: ఎమ్మెల్యే కవిత

కాగా ఎమ్మెల్యే కవిత మహబూబాబాద్ లిక్కర్ సిండికేట్ నుండి రూ.25 లక్షలు డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె సిండికేట్ నుండి డబ్బులు డిమాండ్ చేశారని ఎసిబి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నట్లుగా వచ్చాయి. అంత ఇచ్చుకోలేమని సిండికేట్ చెప్పడం, ఆ తర్వాత ఓ పోలీసు అధికారి ఎమ్మెల్యే, సిండికేట్కు మధ్య మధ్యవర్తిత్వం వహించారని రిపోర్టులో పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె మంగళవారం స్పందించారు.
More From
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications