తెలంగాణ ఎజెండాగా మళ్లీ కాంగ్రెసు నాయకులు

తెలంగాణను అభివృద్ధి చేసినా ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. ఈ విషయాన్ని తాము అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్తామని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విజయం ఊహించిందేనని ఆయన అన్నారు. తెలంగాణ ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా తెలంగాణ రాగం ఆలపించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఉప ఎన్నికలో తెలంగాణ సెంటిమెంటు బలంగా పనిచేసిందని ఆయన అన్నారు. త్వరగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తాము పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..!












Click it and Unblock the Notifications