అప్పుడే జగన్ రెండో విడత ఉప ఎన్నికల ప్రచారం

జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కటై పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో రైతన్న, పేదవాడు ఒకవైపు, కుళ్లు, కుతంత్రాలు మరో వైపు ఉంటాయని ఆయన అన్నారు అధికార పార్టీ డబ్బు, పోలీసులను వాడుకోవడంలో దిట్ట అని ఆయన వ్యాఖ్యానించారు. విలువలు, విశ్వసనీయతలకే ఓటు వేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే పదవి పోతుందనే భయం లేకుండా నిజాయితీతో రైతు కోసం సుచరిత పదవీ త్యాగం చేశారని ఆయన చెప్పారు. సుచరితను తమ పార్టీ తరఫున భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications