అప్పుడే జగన్ రెండో విడత ఉప ఎన్నికల ప్రచారం

జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కటై పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో రైతన్న, పేదవాడు ఒకవైపు, కుళ్లు, కుతంత్రాలు మరో వైపు ఉంటాయని ఆయన అన్నారు అధికార పార్టీ డబ్బు, పోలీసులను వాడుకోవడంలో దిట్ట అని ఆయన వ్యాఖ్యానించారు. విలువలు, విశ్వసనీయతలకే ఓటు వేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే పదవి పోతుందనే భయం లేకుండా నిజాయితీతో రైతు కోసం సుచరిత పదవీ త్యాగం చేశారని ఆయన చెప్పారు. సుచరితను తమ పార్టీ తరఫున భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
More From
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications