అప్పుడే జగన్ రెండో విడత ఉప ఎన్నికల ప్రచారం

జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక్కటై పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు జరగబోయే ఉప ఎన్నికల్లో రైతన్న, పేదవాడు ఒకవైపు, కుళ్లు, కుతంత్రాలు మరో వైపు ఉంటాయని ఆయన అన్నారు అధికార పార్టీ డబ్బు, పోలీసులను వాడుకోవడంలో దిట్ట అని ఆయన వ్యాఖ్యానించారు. విలువలు, విశ్వసనీయతలకే ఓటు వేయాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే పదవి పోతుందనే భయం లేకుండా నిజాయితీతో రైతు కోసం సుచరిత పదవీ త్యాగం చేశారని ఆయన చెప్పారు. సుచరితను తమ పార్టీ తరఫున భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications