కిరణ్ కుమార్ ప్రభుత్వం కూలుతుంది: జగన్ పార్టీ నేత

ఇటీవల జరిగిన ఏడు నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెసు, టిడిపిలు చేతులెత్తేశాయని ఆ పార్టీ నేత గట్టు రామచంద్ర రావు హైదరాబాదులో అన్నారు. బాబు నిర్వేదంలో ఉన్నారన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఉపాధి కల్పిస్తూ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తోందన్నారు. ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీలో అల్లకల్లోలం ఖాయమని మరో నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వేరుగా అన్నారు. 18 స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం ఖాయమన్నారు. ఎస్పీఎస్ కొవూరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బాబు రూ.20 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు.
More From
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications