కిరణ్ కుమార్ ప్రభుత్వం కూలుతుంది: జగన్ పార్టీ నేత

ఇటీవల జరిగిన ఏడు నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెసు, టిడిపిలు చేతులెత్తేశాయని ఆ పార్టీ నేత గట్టు రామచంద్ర రావు హైదరాబాదులో అన్నారు. బాబు నిర్వేదంలో ఉన్నారన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఉపాధి కల్పిస్తూ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తోందన్నారు. ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వారికి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీలో అల్లకల్లోలం ఖాయమని మరో నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వేరుగా అన్నారు. 18 స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందటం ఖాయమన్నారు. ఎస్పీఎస్ కొవూరు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బాబు రూ.20 కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఆయనకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు.
More From
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications