జగన్ వర్గం కొండా, పుల్లా పద్మావతిలకు నోటీసులు

కాగా ఇదే అంశంపై ఎస్వీ మోహన్ రెడ్డి ఈ నెల ఎనిమిదవ తేదిన మండలి చైర్మన్ ముందు హాజరు కావాల్సి ఉంది. కాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు పదిహేడు మందిపై ఇటీవల వేటు పడిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో ఆయా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎమ్మెల్యేలపై వేటు అనంతరం కాంగ్రెసు పార్టీ ఇప్పుడు శాసనమండలి సభ్యులపై దృష్టి సారించింది.
కాంగ్రెసు పార్టీ ద్వారా ఎమ్మెల్సీలు అయిన జగన్ పార్టీ నేతలకు వరుసగా మండలి చైర్మన్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా కొండా, పుల్లాలకు నోటీసులు జారీ చేశారు. కాగా తాను కాంగ్రెసు పార్టీ నియమ నిబంధనలు ఎక్కడా జవదాటలేదని కొండా మురళి ఇటీవల చెప్పారు. దీంతో ఆయన చైర్మన్ ముందు ఏం వివరణ ఇస్తారో చూడాలి.
అదే సమయంలో పుల్లా పద్మావతిపై వేటు పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆమె ఇచ్చే వివరణతో చైర్మన్ సంతృప్తి చెందే అవకాశముంది. ఎందుకంటే మొన్నటి వరకు జగన్ పార్టీ వైపు ఉన్న ఆమె ఇటీవలే తాను కాంగ్రెసులోనే కొనసాగుతానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన బాగుందని, అందుకే తాను తిరిగి కాంగ్రెసులోనే ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications