సిఎం మార్పు: దామోదర్ పెదవి విరుపు, తెలంగాణపై...

సొంత జిల్లాలలో కూడా పార్టీని గెలిపించలేక పోయిన వారు సూచనలు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. మంత్రులుగా ఐదేళ్లు పూర్తి చేసిన నేతలు ఆ పదవులకు రాజీనామా చేసి పార్టీకి సేవలందించాలని సూచించారు. స్వచ్చంధంగా వారికి వారే వైదొలగాలని సూచించారు. యువతకు కేబినెట్లో అవకాశం ఇవ్వాలన్నారు. ఆర్థిక నేరాల కోర్టులో నేరస్తుడిగా రుజువైన మంత్రి పార్థసారథి రాజీనామా విషయమై ఆయనే తేల్చుకోవాల్సిన విషయమన్నారు.
పని చేయని వారిని పదవుల నుండి తొలగించాలన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణను పరిష్కరించాలన్నారు. తెలంగాణ పరిష్కరించుకుండా ఇంకా ఏం చేసినా లాభం లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెసు పారిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. కాంగ్రెసును పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, తెలంగాణ అంశం తదితర అన్ని విషయాలపై తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాస్తానని చెప్పారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications