ఓ బిడ్డ జైల్లో ఓ బిడ్డ రోడ్డుపై: కన్నీరుకార్చిన విజయమ్మ

ఓ బిడ్డ జైలులో ఉండగా మరో బిడ్డ రోడ్డు పైన ఉన్నారని విజయమ్మ గద్గద స్వరంతో చెప్పారు. షర్మిల పాదయాత్ర ప్రారంభ సభకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి మీరు ఉన్నారనే ధైర్యంతోనే తన కూతురును పాదయాత్రకు పంపిస్తున్నానని కన్నీరు కార్చారు. తన కూతురు షర్మిలను మీకు అప్పగిస్తున్నానని అన్నారు. ఆమెను ఆదరించి.. ఆశీర్వదించమని విజయమ్మ ప్రజలను విజ్ఞప్తి చేశారు. తన తనయుడు జగన్ను తప్పుడు ఆరోపణలతో జైలుకు పంపించారన్నారు.
ప్రజలపై కొండంత నమ్మకంతో తన బిడ్డ షర్మిలను ప్రజా క్షేత్రంలోకి పంపిస్తున్నానని చెప్పారు. షర్మిల పాదయాత్ర ఎందుకు చేపట్టవలసి వచ్చిందో ఆమె ఉద్వేగభరితంగా చెప్పారు. జగన్ను ఆదరించినట్లుగానే షర్మిలను ఆదరించాలని కోరారు. కాంగ్రెసు, టిడిపి, సిబిఐ కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజల భరోసానే తమ కుటుంబానికి ఉందన్నారు. ప్రజల అండదండలు తమకు ఉంటాయని చెప్పారు. వైయస్ను ప్రేమించే ప్రతి హృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని అన్నారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications