విభజన: సుప్రీంకు టిడిపి కేశవ్, అడ్డుకుంటామని టి నేత

విభజనపై కోర్టుకెళ్తామంటే అడ్డుకుంటాం: దయాకర్ రెడ్డి
విభజన తీరు, అన్యాయంపై తమ పార్టీకి చెందిన సీమాంధ్ర నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి వేరుగా చెప్పారు. అయితే రాష్ట్ర విభజన పైన కోర్టును ఆశ్రయిస్తామంటే మాత్రం అడ్డుకుంటామన్నారు.
అలా ఎవరు చేసినా వారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని పార్టీ అధినేతకు ఫిర్యాదు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తమ ప్రాంతానికి చెందిన పార్టీ నాయకులు ఎవరు కూడా వ్యక్తిగతమంటూ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడలేదని గుర్తు చేశారు.
కాగా, ఈ నెల 25, 26 తేదీల్లో టిడిపి సీమాంధ్ర నాయకులు రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కలిసే అవకాశముంది. వారి అపాయింటుమెంట్ను టిడిపి కోరింది. టిడిపి నేతలు రేపు ఢిల్లీకి బయలుదేరే అవకాశముంది.
More From
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications