స్కానింగ్: ఇకపై తిరుమలలో ఆ రూల్ తప్పనిసరి!..
ఇకపై జారీ చేసే ప్రతీ టికెట్టును స్కానింగ్ చేయనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు.
తిరుమల: శ్రీవారి టికెట్లలో పలు అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు.. ఇకపై జారీ చేసే ప్రతీ టికెట్టును స్కానింగ్ చేయనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు తెలిపారు. ఈ విషయంపై మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాల టికెట్లకు సంబంధించి ఎలాంటి అవకతవకలు లేకుండా చూసేందుకు గట్టి చర్యలు చేపట్టినట్లు సాంబశిరావు పేర్కొన్నారు. వీటి మూలంగానే ఇటీవల నకిలీ టికెట్లు చాలా ఎక్కువగా దొరికిపోతున్నాయని అన్నారు. బ్రేక్ దర్శన టికెట్లను కొనుగోలు చేసే సమయంలో వచ్చే టోకెన్ల సంఖ్యలను తగ్గించామని వెల్లడించారు. డోనర్ మేనేజ్ మెంట్ విధానాన్ని మరింత మెరుగుపరిచినట్లు తెలిపారు. దాతలు కూడా దీనిపట్ల సంతృప్తి వ్యక్తం చేశారని ఈవో చెప్పుకొచ్చారు.
More From
-
తిరుమల క్యూలైన్ లల్లో కఠిన నిబంధన -
పెరుగుతున్న బంగారం ధరల వేళ భక్తులకు టీటీడీ గోల్డెన్ ఛాన్స్, నేరుగా ఇంటికే..!! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం












Click it and Unblock the Notifications